అప్పుడే ఏపీలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. పార్టీలన్ని కూడా ఇప్పటి నుంచే తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలంతా కలిసి కూటమిగా ఏర్పడి తమ అభ్యర్థులే గెలవాలనే లక్ష్యంతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పూర్తిగా చదవండి..Vangaveeti: నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధా భేటీ
సోమవారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాధా నాదెండ్లను కలిశారు. ఇద్దరు ముందు నుంచి మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఆ చర్చ నడిచినట్లు తెలుస్తుంది.
Translate this News: