Madhyapradesh: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ (Jabalpur) లో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి.సివిల్ లైన్స్లోని వారి ఫ్లాట్లో రైల్వే ఉద్యోగి, అతని ఎనిమిదేళ్ల కొడుకు హత్యకు గురయ్యారు. నిందితుడు 8 ఏళ్ల బాలుడ్ని నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ సంఘటనలో ఉద్యోగి కుమార్తె కనిపించకుండా పోయింది. ఆమె సెల్ఫోన్ నుంచి ఈ హత్యలు చేసినట్లు బంధువుల్లో ఒకరికి వాయిస్ మెసేజ్ పెట్టడంతో హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ముకుల్ సింగ్ అనే యువకుడే హంతకుడు అని తేలింది.
పూర్తిగా చదవండి..Murder: తండ్రీకొడుకుల దారుణ హత్య.. కుమారుడి మృతదేహన్ని నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన నిందితుడు!
గతంలో కుమార్తెను వేధించినందుకుగానూ కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి కుటుంబ పెద్దతో పాటు అతని కుమారుడిని చంపి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగింది. వారిని చంపి నిందితుడు కుమార్తెను కిడ్నాప్ చేశాడు.
Translate this News: