America: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ (20) ను ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్ లోనే హత్య చేసినట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Indian Student: అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు.
Translate this News: