CM Jagan : ఏపీ(AP) ముఖ్యమంత్రి జగన్(CM Jagan) శనివారం కడప జిల్లా(Kadapa District) లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఇడుపులపాయ(Idupulapaya) లో వైఎస్సాఆర్ ఘాట్(YSR Ghat) ని సందర్శించి నివాళులు ఆర్పించిన తరువాత ఆయన అక్కడ నుంచే వైసీపీ(YCP) అభ్యర్థులను ప్రకటించనున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా జగన్ ఇడుపులపాయ వేదికగా అభ్యర్థులను ప్రకటించారు.
పూర్తిగా చదవండి..YS Jagan : 12: 55కు ముహూర్తం ఫిక్స్.. మరికాసేపట్లో వైసీపీ జాబితా!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఇడుపులపాయలో వైఎస్సాఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులు ఆర్పించిన తరువాత ఆయన అక్కడ నుంచే వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Translate this News: