Uttar Pradesh : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని జౌన్పూర్లో శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా, 3 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్కు తరలించారు. ఆ కుటుంబం బీహార్లోని సీతామర్హి లో నివసిస్తున్నారు. అందరూ ఏదో పని నిమిత్తం యూపీలోని ప్రయాగ్రాజ్కి ఎర్టిగా కారులో వెళ్తున్నారు. అయితే దారిలో వారి కారును ట్రక్కు ఢీకొట్టింది.
పూర్తిగా చదవండి..Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి!
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీలోని గౌరా బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఒక ట్రక్కు-కారు ఢీ కొనడంతో ఘటన చోటుచేసుకుంది.
Translate this News: