Karnataka: కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలంటూ ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించిన తర్వాత ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేయడంపై రాజన్న ఈ విధంగా స్పందించారు.
పూర్తిగా చదవండి..Karnataka: ‘పాకిస్థాన్ మద్దతుదారులను కాల్చిచంపాలి’.. కర్ణాటక మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్!
కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సయ్యద్ నసీర్ హుస్సేన్ మద్దతుదారులు అసెంబ్లీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: