Yashasvi Jaiswal: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్లో ఐదవ – చివరి మ్యాచ్ ధర్మశాలలో ఈరోజు ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో మొదటిరోజు టీం ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అతి తక్కువ మ్యాచ్ల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. అదే సమయంలో, అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా (Yashasvi Jaiswal)నిలిచాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇలా ధర్మశాలలో యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగించాడు.
పూర్తిగా చదవండి..Yashasvi Jaiswal: యశస్వి రికార్డుల మోత తో ధర్మశాల దద్దరిల్లింది..
ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాటర్ యశస్వి రికార్డుల మోత మోగింది. అతి తక్కువ మ్యాచుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా యశస్వి రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పై 26 సిక్సర్లు బాదిన ఈ యువ బ్యాటర్ సచిన్ రికార్డ్ బద్దలు కొట్టాడు
Translate this News: