Vasireddy Padma Resign: ఏపీలో రాజకీయాలు ఏ క్షణాన ఎలా మారుతున్నాయో కూడా అర్థం కావడం లేదు. సీటు వస్తుందనుకున్నవారికి సీట్లు రాకపోవడంతో పార్టీలు మారిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో (YCP) కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి మరో పెద్ద షాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.
పూర్తిగా చదవండి..Vasireddy Padma: వైసీపీకి బిగ్ షాక్..ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా!
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. పద్మ ఆగష్టు 2019 లో మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు.
Translate this News: