Rebel MLA’s : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు(Rebel MLA’s) సుప్రీం కోర్టు(Supreme Court) ను ఆశ్రయించారు. స్పీకర్ తమ పై అన్యాయంగా , రాజ్యాంగ విరుద్దంగా అనర్హత వేటు వేశారంటూ వారు ఆరోపించారు. స్పీకర్ కుల్దీప్ సింగ్ ఎప్పటి నుంచో తమను సభను తప్పించాలని చూస్తున్నట్లు వారు ఆరోపించారు. గత నెల 27న జరిగిన రాజ్య సభ ఎన్నికల సమయంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడడంతో బీజేపీ(BJP) అభ్యర్థి విజయం సాధించారు.
పూర్తిగా చదవండి..Supreme Court : సుప్రీం కోర్టును ఆశ్రయించిన అనర్హత ఎమ్మెల్యేలు!
హిమాచల్ ప్రదేశ్లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తమ పై అన్యాయంగా , రాజ్యాంగ విరుద్దంగా అనర్హత వేటు వేశారంటూ వారు ఆరోపించారు. స్పీకర్ కుల్దీప్ సింగ్ ఎప్పటి నుంచో తమను సభను తప్పించాలని చూస్తున్నట్లు వారు ఆరోపించారు.
Translate this News: