Donate : దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి(Maha Shivaratri) వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు ఈ పర్వదినాన్ని జరుపుకోకుంటున్నారు. మహా శివుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైనదిగా చెబుతారు. ఈ రోజున పరమశివునితో పాటు పార్వతీ దేవిని హృదయపూర్వకంగా ఆరాధించేవారికి, శివుడు ఎప్పుడూ తన భక్తులకు ఎలాంటి లోటును కలిగించడు అని పండితులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Maha Shivaratri : మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను తప్పక దానం చేయండి.. మహాదేవుని అనుగ్రహాం పొందండి!
మహాశివరాత్రి రోజున శివలింగానికి పచ్చి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల అనేక ఫలితాలు లభిస్తాయి. పూజా పద్ధతి ప్రకారం, ఈ రోజున దీనిని దానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా, దాని దానం జాతకంలో చంద్రుడిని కూడా బలపరుస్తుంది.
Translate this News: