Team India eye on 112 Year Record: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా పలు రికార్డులపై కన్నేసింది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి పడతాయి. ఈ సిరీస్లో భారత జట్టు ఇప్పటికే 3-1తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టులో విజయం సాధిస్తే ఓ ప్రత్యేక రికార్డును సమం చేయనుంది. భారత్ మొదటి టెస్ట్లో ఘోర పరాజయాన్ని చవిచూసన విషయం తెలిసిందే. దీని తర్వాత రోహిత్ టీమ్ అదిగే కమ్బ్యాక్ చేసి మిగిలిన మూడు మ్యాచ్లను గెలుచుకుంది. ఇంతకి రోహిత్ టీమ్ను ఊరిస్తున్న ఆ రికార్డు ఏంటి?
పూర్తిగా చదవండి..IND vs ENG: రోహిత్ను ఊరిస్తోన్న 112ఏళ్ల రికార్డు.. అదే జరిగితే అద్భుతమే!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి టెస్టు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే మిగిలిన నాలుగు టెస్టులు గెలుచుకున్నాయి. 112ఏళ్ల క్రితం ఇంగ్లండ్ ఇలా చేసింది. మళ్లీ ఆ తర్వాత ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. దీంతో రోహిత్ ఈ కొత్త రికార్డును సమం చేసేందుకు ట్రై చేస్తున్నాడు.
Translate this News: