Crime News: ఆస్తి పంపకాల విషయంలో ఓ కసాయి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల మృగంలా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దనని ఆ తల్లి వేడుకుంటూ దండం పెట్టినా ఏ మాత్రం కనికరించలేదు. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. కన్నతల్లి గుండెలపై తన్నాడు. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా నీరుగుట్టివారిపల్లెలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Crime News: తల్లిదండ్రులపై మృగంలా ప్రవర్తించిన కొడుకు.. కన్నతల్లి గుండెలపై తన్ని..
అన్నమయ్య జిల్లా నీరుగుట్టివారిపల్లెలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో ఓ కసాయి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల మృగంలా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెట్టినా కనికరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: