General Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అర్థరాత్రి మీటింగ్ పెట్టారు. కేంద్ర ఎన్నికల కమిటీ(CEC) సమావేశం తర్వాత బీజేపీ(BJP) కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో 100 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొదటి జాబితా ఏ క్షణంలోనైనా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పార్టీ ఓడిపోయిన స్థానాలపై మోదీ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా సమాచారం. ఇక మోదీ(వారణాసి), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(గుజరాత్-గాంధీనగర్), రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) (లక్నో) లాంటి హై ప్రొఫైల్ అభ్యర్థులు తొలి జాబితాలోనే ఉండే ఛాన్స్ ఉంది.
పూర్తిగా చదవండి..BREAKING : లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసిన మోదీ.. ఏ క్షణంలోనైనా లిస్ట్ రిలీజ్!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దూకుడు పెంచారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్పై కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిన్న మిడ్నైట్ బీజేపీ కీలక నేతలతో మీటింగ్ పెట్టిన మోదీ తొలి జాబితా రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Translate this News: