Former MLA Gonuguntla Suryanarayana: విద్యుత్ కోతల కారణంగా ధర్మవరం నియోజకవర్గంలోని రైతాంగం కోట్లాది రూపాయల విలువ చేసే పంటలను నష్టపోయే పరిస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. ఇది ముమ్మాటికి ప్రభుత్వ దారుణ వైఫల్యమేనని మండిపడ్డారు. రోజుకు కనీసం నాలుగైదు గంటలు విద్యుత్ సరఫరా అవుతోందని, అది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని అన్నారు. అంతేకాక లో ఓల్టేజి కారణంగా వందల సంఖ్యలో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Ananthapuram: తెలంగాణలో 24 గంటలు కరెంట్..మన రాష్ట్రంలో నాలుగైదు గంటలకు కూడా లేదు: మాజీ ఎమ్మెల్యే
ఏపీలో నాలుగైదు గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. విద్యుత్ కోతలతో రైతాంగం తల్లడిల్లుతుంటే సొంత ఖర్చులతో బోర్ల రిపేరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు దాహం.. దాహం అంటూ అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు.
Translate this News: