PM Modi Tour In Telangana : ఇద్దరికి ఇద్దరే.. రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్, సపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న నేతలు వారు. ప్రధాని మోదీ(PM Modi), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) కి ఉండే ఫ్యాన్ బ్యాస్ సినీ హీరోలకు మించి ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరు సభ పెట్టినా అభిమానులు ఇట్టే వాలిపోతారు. అలాంటి క్రేజ్ ఉన్న నేతలు ఒకే ప్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే వేదికపై మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? పిక్చర్ పర్ఫెక్ట్ కదు..! ఇలా ఇద్దరు ఎందుకు కలుస్తారని ఆలోచిస్తున్నారు.. నిజంగానే కలవబోతున్నారు. అది కూడా మన తెలంగాణలోనే. అది కూడా మరికొన్ని రోజుల్లోనే.. అవును..! ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారైంది.
పూర్తిగా చదవండి..Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే?
తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్లో మోదీ పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్రెడ్డి స్వాగతం పలకనున్నారు.
Translate this News: