Modi In Tamilnadu : బీజేపీ(BJP) తమిళనాడు(Tamilnadu) పై ఫోకస్ పెంచినట్టుగా అర్థమవుతోంది. ఆరు నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది. లోకల్గా ఉన్న లీడర్లతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై(Annamalai) చేపట్టిన పాదయాత్ర(Padayatra) విజయవంతంగా ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రధాని మోదీ రూ.17,300 కోట్ల విలువైన బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Modi : జన సందోహం.. రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ!
తమిళనాడులోని తూత్తుకుడిలో పర్యటించిన మోదీకి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ.17,300 కోట్ల విలువైన బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. తమిళనాడు ప్రగతిలో తూత్తుకుడి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు మోదీ.
Translate this News: