Paritala Sriram MLA Ticket: ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.
పూర్తిగా చదవండి..AP Elections 2024: పరిటాల శ్రీరామ్ సీటుపై ఉత్కంఠ..! రెండో సీటు ఇస్తారా?
అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ సీటుపై సస్పెన్స్ నెలకొంది. రాప్తాడు నుంచి పరిటాల సునీతకు సీటు ఇచ్చారు. అయితే, పరిటాల ఫ్యామిలీకి రెండో సీటు ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠగా కొనసాగుతుంది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Translate this News: