TSRTC : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆర్టీసీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఫ్రీ బస్ ఎఫెక్టు(Free Bus Effect) తో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు తండోపా తండాలుగా భక్తులు తరలివెళ్లగా బస్సులు కిక్కిరిసిపోయాయి. అయితే గురువారం జాతర ప్రధాన ఘట్టం ముగియడంతో మొక్కులు తీర్చుకుని తిరుగుపయనమైన జనాలు.. మందు చిందులతో చిల్ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
తెలంగాణ ఆర్టీసీ మరోసారి వార్తల్లో నిలిచింది. సమక్క,సారక్క జాతరకు వెళ్లి వస్తున్న భక్తులు పట్టపగలు బస్సులోనే మందుపార్టీ చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. సజ్జనార్ రియాక్షన్ కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Translate this News: