Nizamabad: ప్రభుత్వ ఉద్యోగి అహంకారం వల్ల ఓ యువకుడు నిండు ప్రాణాలను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్మూర్ చౌరస్తా వద్ద శివరాం అనే వ్యక్తి కార్ల అద్దాలను క్లీన్ చేస్తూ యాచిస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే సిగ్నల్ వద్ద డిప్యూటీ తహసిల్దార్ రాజశేఖర్ కారు అద్దాలు తుడిచాడు. ఆ తరువాత శివరాం అతడిని డబ్బులు అడిగాడు.
పూర్తిగా చదవండి..Nizamabad: నిజామాబాద్ లో తహశీల్దార్ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలి..!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో డిప్యూటీ తహశీల్దార్ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలైంది. కారు అద్దాలు తుడిచి డబ్బులు అడిగిన యాచకుడు శివరాంను దారుణంగా తన్నాడు తహశీల్దార్ రాజశేఖర్. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న లారీ కింద పడి యాచకుడు మృతి చెందాడు.
Translate this News: