Minister Jogi Ramesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బీద బడుగు బలహీన వర్గాల వారి కోసం, అగ్రకుల పేదవారి కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Jogi Ramesh: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది ఇందుకే: మంత్రి జోగి రమేష్
చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, మరల ప్రజలను ఎలా మోసం చేయాలనే చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు బీజేపీ అధినాయకుల వెంట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: