Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు జనసేనాని. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉత్కంఠతకు పవన్ కళ్యాణ్ తెరదించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: రాజమండ్రి జనసేన అభ్యర్థి ఇతనే..ఉత్కంఠకు తెరదించిన పవన్ కళ్యాణ్..!
రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేయబోతుందని పవన్ కళ్యాణ్ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కందులు దుర్గేష్ బరిలో ఉంటారని ముఖ్య నాయకులకు జనసేనాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Translate this News: