Kavitha: తెలంగాణలో అడవిబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. అలాగే ఉద్యోగ అవకాశాల్లో స్త్రీల హక్కులను హరించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Telangana:రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం సరైనది కాదని తెలిపారు. జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని కోరారు.
Translate this News: