Assembly : తెలంగాణ అసెంబ్లీ లో సమావేవాలు(Telangana Assembly Meetings) వేడివేడి గా జరుగుతున్నాయి. శనివారం నాడు అసెంబ్లీలో సాగునీటి పై ప్రభుత్వం శ్వేత ప్రతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మాట్లాడారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Uttam Kumar Reddy : వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ మూడేళ్లకే ముక్కలు అయ్యింది!
అసెంబ్లీలో సాగునీటి పై ప్రభుత్వం శ్వేత ప్రతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.
Translate this News: