YS Sharmila: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. పోలవరం పూర్తి కాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Sharmila: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదని మండిపడ్డారు.
Translate this News: