Supreme Court: కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు (Political Parties) విరాళాలు ఇచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ బాండ్లు చట్టబద్దమైనవా లేక చట్ట విరుద్దమైనవా అనే అంశం గురించి వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల సమస్యపై సుప్రీంకోర్టులోని(Supreme Court) ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పూర్తిగా చదవండి..Supreme Court: ఎలక్టోరల్ బాండ్లు గురించి నేడు సుప్రీం తీర్పు!
కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ బాండ్లు చట్టబద్దమైనవా లేక చట్ట విరుద్దమైనవా అనే అంశం గురించి వెలువరించనుంది.
Translate this News: