Delhi Metro: గత కొద్ది రోజులుగా రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన వ్యక్తం (Farmers Protest) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని రూట్లను ట్రాఫిక్ అధికారులు మూసి వేసి వేరే రూట్లలో వెళ్లాలని ప్రయాణికులకు, వాహనాదారులకు సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది!
రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.
Translate this News: