NEELAM MADHU: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఎస్పీకి (BSP) షాక్ తగిలింది. బీసీ యువనేతగా మంచి గుర్తింపు దక్కించుకున్న నీలం మధు బీఎస్పీకి రాజీనామ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మధు మళ్లీ కాంగ్రెస్ గూటీకి చేరబోతున్నారు. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ (Cm Revanth) సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..బీఎస్పీకి షాక్ ఇచ్చిన యువనేత.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నీలం మధు!
బీసీ యువనేత నీలం మధు బీఎస్పీకి రాజీనామ చేశారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టిక్కెట్ కేటాయించినందుకు బీఎస్పీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Translate this News: