Delhi: ఢిల్లీ(Delhi) లో మరోసారి నిరసనకు రైతు సంఘాలు(Farmers) సిద్ధమవుతున్నాయి. చలో ఢిల్లీ (Chalo Delhi)నినాదంతో రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఫిబ్రవరి 13న ఢిల్లీలో ర్యాలీకి రైతు సంఘాలు పిలుపునిచ్చాయని తెలియజేశారు. దీనికి ముందు, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 11వ తేదీన ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Farmer Protest: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు!
రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో అధికారులు తెలియజేశారు.
Translate this News: