Uttarakhand : భార్య(Wife) తనను మోసం చేసిందనే కోపంతో ఓ వ్యక్తి దారుణంగా హత మార్చాడు. జీవితాంతం తోడుంటానని మూడు ముళ్లు వేసిన చేతులతోనే అతి కిరాతకంగా చంపేశాడు. తాను ఉండగానే పరాయి పురుషుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో అర్ధరాత్రి కరెంట్ షాక్(Current Shock) ఇచ్చి ఆ ఇల్లాలి ఉసురు తీశాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) లోని హరిద్వార్ జిల్లాలో జరిగింది.
పూర్తిగా చదవండి..Crime : భార్య వివాహేతర సంబంధం.. అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త
మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో హమీద్ అనే వ్యక్తి తన భార్య ఖాతూన్ ను దారుణంగా హతమార్చాడు. అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా నోట్లో కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరిగింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: