Janasena Leader Nagababu: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతలు మరింత ముందుకు వెళ్తున్నారు. తాజాగా, జనసేన నేత నాగబాబు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండి అని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
పూర్తిగా చదవండి..Nagababu: వైసీపీ నాయకుల చెంపలు పగలగొట్టండి: నాగబాబు
ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండన్నారు జనసేన నేత నాగబాబు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు గుప్పించారు.
Translate this News: