YS Sharmila : అనకాపల్లి జిల్లా(Anakapalle District) ములగపుడి గ్రామ ప్రజలతో APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Reddy) రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్(YS Jagan) అన్న అంటే తనకు ద్వేషం కాదని చెప్పుకొచ్చారు. కేవలం సిద్ధాంత పోరాటమేనన్నారు. వైఎస్సార్(YSR) ఆశయాలను జగన్ అన్న నిలబెట్టడం లేదని.. జగన్ అన్న విధానాలు వైఎస్సార్ ఆశయాలు కాదని వివరించారు.
పూర్తిగా చదవండి..YS Sharmila : జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..!
జగన్ అంటే తనకు ద్వేషం కాదని.. కేవలం సిద్ధాంతం కోసమే పోరాడుతున్నానని అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.
Translate this News: