Actor Prudhvi Raj: టీడీపీ- జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని థీమా వ్యక్తం చేశారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిందన్నారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నికల సర్వే చేశానని..అందులో వైసీపీ ఓడిపోతుందని తేలిందన్నారు.
పూర్తిగా చదవండి..Prudhvi Raj: మంత్రి రోజాకు, అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్.!
టీడీపీ- జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయమన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. డైమండ్ రాని గురించి మాట్లాడి వేస్ట్ అంటూ రోజాపై సెటైర్లు వేశారు. పోలవరం గేట్ల గురించి కూడా తెలియని మంత్రి అంబటి.. పోలవరం గురించి మాట్లాడటం దౌర్భాగ్యమని ఎద్దేవ చేశారు.
Translate this News: