Nirmala Sitaraman: ప్రభుత్వ బ్యాంకులు (Banks) అన్ని అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ముఖ్య కారణం కాంగ్రెస్(Congress) ప్రభుత్వమే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ముందు నుంచి కూడా కుటుంబ విధానాన్నే పాటించి దేశాన్ని సర్వనాశనం చేసిందని ఆమె ఆరోపించారు. కోల్సా స్కామ్, 2 జీ వంటి స్కామ్లలో దేశం కూరుకుపోయింది.
పూర్తిగా చదవండి..Nirmala Sitaraman: బ్యాంకులను అప్పుల ఊబిలో పడేసింది కాంగ్రెసే.. నిర్మలమ్మ సంచలన ఆరోపణలు
ప్రభుత్వ బ్యాంకులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు.కోల్సా స్కామ్, 2 జీ వంటి స్కామ్లలో దేశం కూరుకుపోయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
Translate this News: