Delhi: ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు (Farmers) ప్రకటించాయి. ఐక్య కిసాన్ మోర్చా (Kissan Morcha )ఆధ్వర్యంలో రైతుల నిరసన వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దీంతో గురువారం ఉదయం నుంచి కూడా ఢిల్లీ నోయిడా మార్గంలో భారీగా ట్రాఫిక్ నెలకొంది.
పూర్తిగా చదవండి..Delhi: ఢిల్లీ-నోయిడా మార్గాన్ని ఖాళీ చేసిన రైతు సంఘాలు!
ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు తెలియజేసిన వార్త వల్ల ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
Translate this News: