Up Cm : యూపీ అసెంబ్లీ (Up Assembly) లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం స్పందించారు. సీఎం యోగి తన ప్రసంగంలో, అభివృద్ధి చెందిన భారతదేశం నా నిబద్ధత అని అన్నారు. ఈ సమయంలో, అతను సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని మాటల తూటలు పేల్చారు.
పూర్తిగా చదవండి..Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి!
రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారని యూసీ సీఎం యోగి అన్నారు.
Translate this News: