Glass Symbol Fight Between Janasena and Rashtriya Praja Congress: ఎన్నికల వేళ జనసేనకు గట్టి షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్. గతేడాది మే 13న గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో (EC) సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించారని పిటిషనర్ చెబుతున్నారు. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, జనసేన పార్టీని చేర్చారు.
పూర్తిగా చదవండి..BREAKING: జనసేనకు షాక్.. గాజు గ్లాసు గుర్తు రద్దుపై ఏపీ హైకోర్టులో పిటిషన్!
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేనకు షాక్ తగిలింది. జనసేన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలన్న RPC పార్టీ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: