Bhadradri kottagudem: భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో అవిశ్వాస మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయం మరింత వేడెక్కుతోంది. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్కు వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారుల దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడితోట సహా కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు.
పూర్తిగా చదవండి..kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు
ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస సెగ ఇంకా చల్లారలేదు. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్ వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై రెవన్యూ అధికారుల దాడులు నిర్వహించారు. కొండపల్లి సరితకు చెందిన మామిడితోట, కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం మొదలైంది.
Translate this News: