BJYM state president Mitta Vamsi: కడపలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముందు స్మగ్లర్లు అడవిలో ఉండేవారని.. అయితే, జగన్ ప్రభుత్వంలో స్మగ్లర్లు అసెంబ్లీ ఉన్నారని విమర్శలు గుప్పించారు. అందుకే ఎర్రచందనం పక్క దేశాలకు తరలి వెళ్ళిపోతుందని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Mitta Vamsi: ఇంతకు ముందు స్మగ్లర్లు అడవిలో ఉండేవారు..కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు: మిట్టా వంశీ
ఏపీలో ఎక్కడ చూసినా జగన్ సిద్ధం పోస్టర్లు వేశారని ఫైర్ అయ్యారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ. కేంద్రం ఇచ్చిన పథకాలకు కూడా తానే చేసినట్లు జగన్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న సీఎం జగన్ ఇచ్చిన హామీ ఎక్కడంటూ ప్రశ్నించారు.
Translate this News: