Panchayat Raj Secretary Yadla Tataji: రాష్ట్ర పంచాయితీ రాజ్ కార్యదర్శి, మాజీ డిసియంఎస్ ఛైర్మెన్ యడ్ల తాతాజీ ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఇద్దరు వ్యక్తులు, రెండీ పార్టీలు కలిసినంత మాత్రనా సీఎం జగన్ ను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించలేరని కామెంట్స్ చేశారు. మూడు పార్టీలు కాదు ఇంకొక నాలుగు పార్టీలు కలసి వచ్చినా విజయం వైసీపీ దేనని ధీమా వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Yadla Tataji: పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదు.. షర్మిల ఎక్కడ పోటీ చేసినా అంతే.. యడ్ల తాతాజీ కీలక వ్యాఖ్యలు
మూడు పార్టీలు కాదు ఎన్ని పార్టీలు కలిసొచ్చినా విజయం వైసీపీదేనన్నారు రాష్ట్ర పంచాయితీ రాజ్ కార్యదర్శి యడ్ల తాతాజీ. పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదని.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని విమర్శలు గుప్పించారు. షర్మిల ఎక్కడ పోటీ చేసిన ఓటమి ఖాయమన్నారు.
Translate this News: