Kurnool: ఓ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు డెబ్బై వేల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించారు. అయితే, వారి నుండి ఏ స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ విచిత్రం ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Kurnool: గుడిసెకు రూ. 62, 969 వేల కరెంట్ బిల్లు..ఉలిక్కిపడ్డ కుటుంబ సభ్యులు..!
కర్నూలు జిల్లాలో ఓ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. జనవరి నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ. 62, 969 వేలు రావడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విషయంపై అధికారులను ఆశ్రయించినప్పటికి స్పందన కరువైందని బాధిత మహిళ వాపోతుంది.
Translate this News: