Peddapalli MP Joined Congress : బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్(Peddapalli MP Venkatesh) కాంగ్రెస్(Congress) లో చేరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ను కలిసిన వెంకటేశ్.. సీఎం రేవంత్(CM Revanth) తో పాటు కేసీ ఇంటికి వెళ్లారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వెంకటేశ్ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్లనున్నారని అర్థమవుతోంది. ఎందుకంటే వేణుగోపాల్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పారు.
పూర్తిగా చదవండి..BREAKING : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ ?
సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ గూటికి ఈ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెళ్లనున్నారని సమాచారం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వెంకటేశ్ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు.
Translate this News: