Spicy Food: భారతదేశంలో మిరపకాయలు తినే వారు చాలా మంది ఉన్నారు. తిండిలో కారం లేకపోతే కొందరికి ముద్ద కూడా దిగదు. కూరల్లో అయితే అడిగిమరీ కారం వేయించుకుంటారు. అన్నంతినేప్పుడు పక్కన కారప్పొడి ఉండాల్సిందే. అయితే ఎక్కువగా కారం తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మిరపకాయలు తినేవారికి తరచుగా పైల్స్ వస్తాయి. వేడి మసాలాలు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి, పెరిగిన వేడి సహజంగా పైల్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
పూర్తిగా చదవండి..Spicy Food: కారంగా తింటున్నారా.. కాస్త ఆగి ఇవి తెలుసుకోండి
స్పైసీ ఫుడ్ తినడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వేడి మసాలాలు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి, పెరిగిన వేడి సహజంగా పైల్స్ వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.స్పైసీ ఫుడ్ తినడం వల్ల బీపీ, గుండె, అజీర్ణం సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.
Translate this News: