PM Modi In Loksabha: లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ సమాధానం ఇచ్చారు. సెంగోల్ని గుర్తుచేసుకోవడం ద్వారా ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సెంగోల్ పార్లమెంటుకు గర్వకారణమన్నారు. ప్రతిభావంతులైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి వ్యతిరేకం కాదుని చెప్పుకొచ్చిన ప్రధాని.. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు.
మోదీ ఏం అన్నారంటే?
Modi Speech: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్!
వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్నాథ్ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు.
Translate this News: