Meal Tips: చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు. అయితే ఈ ఆలవాటు మంచిది కాదంటున్నారు. గ్రంథాల ప్రకారం.. ఇది ఆహారం పట్ల అగౌరవాన్ని కలిగిస్తుంది. పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఎప్పుడూ ఆహారం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మంచం మీద కూర్చోని భోజనం తినే పిల్లలను ఎక్కవగా ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు వీపు లేదా పొట్టపై పడుకుని చిరుతిళ్లు తినేవాళ్లు ఉన్నారు. అలా తింటే పిల్లలు ఎక్కువ ఫుడ్స్ను తింటారు. ఇలా తినేపెద్దలు, పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు అంటున్నారు. భోజనం సరిగ్గా కూర్చొని తీసుకోకపోతే భంగిమ చెడుగా మారి స్థూలకాయంతోపాటు కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మంచం మీద పడుకుని ఆహారం తింటే కలిగే నష్టాల గురించి కొన్ని విషాయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Meal Tips: పిల్లలు మంచంపై కూర్చుని అన్నం తింటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి
పిల్లలు ఆహారాన్ని మంచం మీద కూర్చొని తింటే అధిక బరువు, చర్మ అలెర్జీ, జీర్ణక్రియ సమస్యలతోపాటు ఆహార పైపులో ఆహారం ఇరుక్కుపోతుంది. కుర్చీ, నేలపై కూర్చొని ఆహారం తింటే కడుపు కండరాలు సక్రమంగా పనిచేసి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
Translate this News: