Vasantha Krishna Prasad : వైసీపీ(YCP) ప్రభుత్వానికి ఏపీ(AP) లో మరో మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపీస్తున్న వేళ ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మారుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు అసంతృప్తులు వైసీపీనుంచి టీడీపీ(TDP) లోకి జంప్ కాగా.. తాజాగా మైలవరం(Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 8న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరగుతోంది.
పూర్తిగా చదవండి..Mylavaram : వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మైలవరం నియోజకవర్గానికి ఇంఛార్జిగా స్వర్నాల తిరుపతి యాదవ్ను నియమించడంతో వసంత అలిగారని, ఈ నెల 8న టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరగుతోంది.
Translate this News: