Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏదో చిన్న గొడవ కారణంగా మనస్థాపానికి గురైన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సంచలనం రేపింది. అంతేకాదు చనిపోయేముందు వారిద్దరూ కలిసి రాసిన లెటర్ లో చావుకు కారణాలు కూడా వివరించడం విశేషం. కాగా ఈ ఘటన హాస్టల్ విద్యార్థుల తల్లి దండ్రులను కలవరానికి గురిచేస్తోంది.
పూర్తిగా చదవండి..Sucide: భువనగిరిలో దారుణం.. హాస్టల్ లో ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థినిలు
భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
Translate this News: