CM Revanth Reddy: ముఖ్యమత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పార్టీ తరఫున నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’ పేరిట శుక్రవారం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అక్కడ ఆదివాసీ అమర వీరుల స్మారక స్మృతి వనానికి శంకుస్థాపన చేసి బహిరంగసభకు సీఎం హాజరవుతారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కార్యకర్తలకు సీఎం రేవంత్ ఈ వేదిక పైనుంచి దిశానిర్దేశం చేయనున్నారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వేలాదిగా కార్యకర్తలు సభకు తరలివస్తారు.
పూర్తిగా చదవండి..Indravelli: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్ శంఖారావం
ముఖ్యమత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పార్టీ తరఫున నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో 'తెలంగాణ పునర్నిర్మాణ సభ' పేరిట శుక్రవారం బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
Translate this News: