Somesh Kumar: అతి తక్కువ ధరకు నగర శివారులో 25 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారం తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను చిక్కుల్లోకి నెడుతోంది. ఈ వ్యవహారంలో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. క్విడ్ ప్రోకో ప్రకారమే అక్కడ భూమి కొనుగోలు జరిగిందని ఏసీబీ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన భూములు కొన్నట్టు భావిస్తోంది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని, 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య పేరిట కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Somesh Kumar: మాజీ సీఎస్కు బిగుస్తున్న ఉచ్చు!.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందా!
అతి తక్కువ ధరకు నగర శివారులో 25 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారం తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను చిక్కుల్లోకి నెడుతోంది. క్విడ్ ప్రోకో ప్రకారమే ఈ కొనుగోలు జరిగిందని ఏసీబీ అనుమానిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన భూములు కొన్నట్టు భావిస్తోంది.
Translate this News: