Blast in Balochistan: బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. ఇమ్రాన్ఖాన్కు పదేళ్ల జైలు శిక్ష పడిన కొన్ని గంటల తర్వాత పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఈ భారీ పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
పూర్తిగా చదవండి..Blast in Balochistan: దద్దరిల్లిన బలూచిస్థాన్.. బాంబు పేలుడులో నలుగురి మృతి
బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం భారీ బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు.
Translate this News: