AP POLITICS: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల అసంతృప్తి సెగలు రాజుకుంటూ ఉండగా పార్టీలో అంతర్గత విబేధాలు ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. కోనేటి ఆదిమూలం ఉద్ధేశ్యపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారని, ఆదిమూలం మాటలను వైసిపి శ్రేణులు ఖండిస్తోందని సత్యవేడు సింగిల్ విండో ఛైర్మేన్ నిరంజన్ రెడ్డి పేర్కోన్నారు.సత్యవేడు లో మట్టిమాఫియా కి అనుమతులు ఆదిమూలంకు తెలియకుండానే , ఆయన భాగస్వామ్యం లేకుండా జరుగుతోందా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కోనేటి ఆదిమూలంకు వైసిపి సముచిత స్థానం కల్పించినా కూడా పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
పూర్తిగా చదవండి..AP POLITICS:సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం VS మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,మంత్రి పెద్దిరెడ్డి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఆదిమూలం ఉద్ధేశ్యపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారని, ఆదిమూలం మాటలను వైసిపి శ్రేణులు ఖండిస్తోందని సత్యవేడు సింగిల్ విండో ఛైర్మేన్ నిరంజన్ రెడ్డి పేర్కోన్నారు.
Translate this News: